సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు
*ప్రజా గొంతుక కుత్బుల్లాపూర్*
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా బంజారా సేవా సంఘం సభ్యులు ఆధ్వర్యంలో రాజీవ్ గృహకల్ప లో నిర్వహించిన జయంతి వేడుకలో పాల్గొన మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ప్రత్యేక భోజ్ పూజలు నిర్వాంచించారు.
ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బంజార సేవా సంఘం సభ్యులు రవీందర్ నాయక్ ,రామ్ చందర్ నాయక్, భాను నాయక్, శంకర్ నాయక్ , బాలాజీ నాయక్, మల్లయ్య నాయక్, సోమ్లా నాయక్, నాయకులు కుమార్ రెడ్డి, ముత్యాలు, రాజీవ్ గృహకల్ప యువ నాయకులు తొంట చందు, ప్రవీణ్ ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.