Saturday, March 15, 2025

కొడుకు మృతి.. తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

కొడుకు మృతి.. తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

ప్రజా గొంతుక న్యూస్ దుగ్గొండి

ఎదిగిన కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఓ తండ్రి బలవంతంగా ఉసురు తీసుకున్నాడు. వరంగల్‌(D) దుగ్గొండి(M) స్వామిరావుపల్లికి చెందిన కూచన రాజ్యలక్ష్మి-రవి దంపతులకు శిరీష, సాయికుమార్‌ సంతానం. కుమార్తెకు వివాహం చేయగా ఆరేళ్ల కిందట విద్యుత్ షాక్‌‌తో చనిపోయింది. ఈ దుఃఖంతో రాజ్యలక్ష్మి పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైంది. కుమారుడు సాయికుమార్‌(23) ఈ నెల 16న రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇవన్నీ చూసి తట్టుకోలేకపోయిన రవి పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.

కొడుకు మృతి.. తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

ప్రజా గొంతుక న్యూస్ దుగ్గొండి

ఎదిగిన కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఓ తండ్రి బలవంతంగా ఉసురు తీసుకున్నాడు. వరంగల్‌(D) దుగ్గొండి(M) స్వామిరావుపల్లికి చెందిన కూచన రాజ్యలక్ష్మి-రవి దంపతులకు శిరీష, సాయికుమార్‌ సంతానం. కుమార్తెకు వివాహం చేయగా ఆరేళ్ల కిందట విద్యుత్ షాక్‌‌తో చనిపోయింది. ఈ దుఃఖంతో రాజ్యలక్ష్మి పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైంది. కుమారుడు సాయికుమార్‌(23) ఈ నెల 16న రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇవన్నీ చూసి తట్టుకోలేకపోయిన రవి పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp