Saturday, March 15, 2025

అనాలోచిత నిర్ణయాల వల్లే జనానికి నీటి కష్టాలు

అనాలోచిత నిర్ణయాల వల్లే జనానికి నీటి కష్టాలు

*-ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు ఆగ్రహం*

 

*వాటర్ ట్యాంకర్‌ యజమానుల సమస్యలపై చర్చలు..*

 

*ప్రజా గొంతుక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం*

 

 

– నిజాంపేట కార్పొరేషన్‌ పరిధిలో తమ సమస్యలను ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు దృష్టికి తీసుకెళ్లిన ట్యాంకర్ల యాజమానులు,డ్రైవర్లు

 

– కొత్త ఆంక్షలతో ప్రభుత్వం వేధిస్తోందని, అందువల్లే నీటి సరఫరాను ఆపేశామని డ్రైవర్లు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు.

 

– ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు వెంటనే అధికారులతో మాట్లాడారు.

 

– ప్రభుత్వానికి, అధికారులకు ముందు చూపులేకపోవడం వల్లే నీటి కొరత ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు

 

– మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి తేవడం, ట్యాంకర్లకు అదనంగా ఫీజులు కట్టాలని బెదిరించడం ఏంటని నిలదీశారు.

 

– పైగా ట్యాంకర్ల యజమానులు వేల రూపాయల డిపాజిట్లు కట్టాలని ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.

 

– వేసవి పెరిగి నీటి కొరత ఏర్పడిన ఈ సమయంలో ఈ ఆంక్షలు ప్రజలకు మరిన్ని నీటి కష్టాలకు కారణం అవుతోందన్నారు.

 

– ప్రభుత్వం, అధికారులు ముందుచూపుతో వ్యవహరిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

 

– ప్రభుత్వం నీటిని సరఫరా చేయకపోగా ప్రజలకు ప్రైవేట్‌ ట్యాంకర్లు అందుబాటులో లేకుండా చేయడం దారుణమని మండిపడ్డారు.

 

– ప్రభుత్వం చేయలేని పనిని ట్యాంకర్లు చేస్తుంటే అడ్డుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.

 

– వెంటనే ట్యాంకర్లపై ఒత్తిడి మానేసి ప్రజల నీటి కష్టాలను తొలగించాలని సూచించారు.

అనాలోచిత నిర్ణయాల వల్లే జనానికి నీటి కష్టాలు

*-ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు ఆగ్రహం*

 

*వాటర్ ట్యాంకర్‌ యజమానుల సమస్యలపై చర్చలు..*

 

*ప్రజా గొంతుక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం*

 

 

– నిజాంపేట కార్పొరేషన్‌ పరిధిలో తమ సమస్యలను ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు దృష్టికి తీసుకెళ్లిన ట్యాంకర్ల యాజమానులు,డ్రైవర్లు

 

– కొత్త ఆంక్షలతో ప్రభుత్వం వేధిస్తోందని, అందువల్లే నీటి సరఫరాను ఆపేశామని డ్రైవర్లు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు.

 

– ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు వెంటనే అధికారులతో మాట్లాడారు.

 

– ప్రభుత్వానికి, అధికారులకు ముందు చూపులేకపోవడం వల్లే నీటి కొరత ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు

 

– మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి తేవడం, ట్యాంకర్లకు అదనంగా ఫీజులు కట్టాలని బెదిరించడం ఏంటని నిలదీశారు.

 

– పైగా ట్యాంకర్ల యజమానులు వేల రూపాయల డిపాజిట్లు కట్టాలని ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.

 

– వేసవి పెరిగి నీటి కొరత ఏర్పడిన ఈ సమయంలో ఈ ఆంక్షలు ప్రజలకు మరిన్ని నీటి కష్టాలకు కారణం అవుతోందన్నారు.

 

– ప్రభుత్వం, అధికారులు ముందుచూపుతో వ్యవహరిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

 

– ప్రభుత్వం నీటిని సరఫరా చేయకపోగా ప్రజలకు ప్రైవేట్‌ ట్యాంకర్లు అందుబాటులో లేకుండా చేయడం దారుణమని మండిపడ్డారు.

 

– ప్రభుత్వం చేయలేని పనిని ట్యాంకర్లు చేస్తుంటే అడ్డుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.

 

– వెంటనే ట్యాంకర్లపై ఒత్తిడి మానేసి ప్రజల నీటి కష్టాలను తొలగించాలని సూచించారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp