Tuesday, July 8, 2025

పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు ఘన నివాళులు. 

పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు ఘన నివాళులు.

.ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గురుదేవ్ విద్యాలయము ఫిబ్రవరి 14న పుల్వామా దాడి లో అమరులైన మన సైనికుల త్యాగాలను తలచుకుంటూ వారికి , విద్యార్థినీ విద్యార్థులు. ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు పుష్పాంజలితో ఘన నివాళులు అర్పించారు.

2019 ఫిబ్రవరి 14న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథి పురా(అవంతిపురం సమీపంలో) కారుతో ఆత్మహుతి దాడి జరిగింది.

ఈ దాడి కారణంగా 40 మంది (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ) సి ఆర్ పి ఎఫ్ సైనికులు మరణించిన రోజు

కావున ఈరోజు గురుదేవ్ విద్యాలయంలో జాతీయ పతాకానికి సెల్యూట్ చేసి అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు ఘన నివాళులు.

.ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గురుదేవ్ విద్యాలయము ఫిబ్రవరి 14న పుల్వామా దాడి లో అమరులైన మన సైనికుల త్యాగాలను తలచుకుంటూ వారికి , విద్యార్థినీ విద్యార్థులు. ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు పుష్పాంజలితో ఘన నివాళులు అర్పించారు.

2019 ఫిబ్రవరి 14న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథి పురా(అవంతిపురం సమీపంలో) కారుతో ఆత్మహుతి దాడి జరిగింది.

ఈ దాడి కారణంగా 40 మంది (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ) సి ఆర్ పి ఎఫ్ సైనికులు మరణించిన రోజు

కావున ఈరోజు గురుదేవ్ విద్యాలయంలో జాతీయ పతాకానికి సెల్యూట్ చేసి అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp