Wednesday, October 1, 2025

అనుముల గ్రామంలో గణేష్ మండపం వద్ద విషాదం

అనుముల గ్రామంలో గణేష్ మండపం వద్ద విషాదం

విద్యుత్ వైరు తగలడంతో షాక్‌కు గురై బాలుడు అక్కడికక్కడే మృతి

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఆగస్టు:29

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల గ్రామం, కె.వి. కాలనీ లోని గణేష్ మండపంలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది.

దండెం మణికంఠ (11 సంవత్సరాలు) విద్యుత్ వైరు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రజలకు సూచనలు:

మండపాలలో విద్యుత్ పనులు ఎలక్ట్రిషియన్ ద్వారానే చేయించాలి.

తెగిన,బహిర్గతమైన వైర్లు వాడకూడదు.

పిల్లలను విద్యుత్ పరికరాలకు దగ్గరికి అనుమతించవద్దు.

గణేష్ ఉత్సవాలను సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని హాలియా పోలీస్ వారు విజ్ఞప్తి చేస్తున్నాం

అనుముల గ్రామంలో గణేష్ మండపం వద్ద విషాదం

విద్యుత్ వైరు తగలడంతో షాక్‌కు గురై బాలుడు అక్కడికక్కడే మృతి

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఆగస్టు:29

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల గ్రామం, కె.వి. కాలనీ లోని గణేష్ మండపంలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది.

దండెం మణికంఠ (11 సంవత్సరాలు) విద్యుత్ వైరు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రజలకు సూచనలు:

మండపాలలో విద్యుత్ పనులు ఎలక్ట్రిషియన్ ద్వారానే చేయించాలి.

తెగిన,బహిర్గతమైన వైర్లు వాడకూడదు.

పిల్లలను విద్యుత్ పరికరాలకు దగ్గరికి అనుమతించవద్దు.

గణేష్ ఉత్సవాలను సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని హాలియా పోలీస్ వారు విజ్ఞప్తి చేస్తున్నాం

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp